• Home » Business » Stock Market

స్టాక్ మార్కెట్

టెక్‌ వ్యూ మద్దతు స్థాయిలు 22450, 22000

టెక్‌ వ్యూ మద్దతు స్థాయిలు 22450, 22000

గత వారం సైతం నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌ను కొనసాగించింది. ఇండెక్స్‌ డౌన్‌ట్రెండ్‌లో ట్రేడ్‌ కావడం వరుసగా ఇది ఐదో వారం. వారం మొత్తం మీద 295 పాయింట్ల మేరకు...

ఆటుపోట్ల మార్కెట్లో మదుపరుల వ్యూహం ఎలా?

ఆటుపోట్ల మార్కెట్లో మదుపరుల వ్యూహం ఎలా?

పశ్చిమాసియా యుద్ధంతో స్టాక్‌ మార్కెట్‌ కుదేలవుతోంది. ఫ్రంట్‌లైన్‌ స్టాక్స్‌తో పాటు స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ షేర్లూ ‘బేర్‌’మంటున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్‌ మదుపరుల పెట్టుబడుల వ్యూహం...

ముప్పేట దాడిలో గ్లోబల్ మార్కెట్లు.. $200 దాటనున్న క్రూడాయిల్ ధరలు?

ముప్పేట దాడిలో గ్లోబల్ మార్కెట్లు.. $200 దాటనున్న క్రూడాయిల్ ధరలు?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్ల మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

భారీ నష్టాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..

భారీ నష్టాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..

గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

బైబ్యాక్‌లో మూలధన లాభాలపై 12 శాతం సర్‌చార్జి

బైబ్యాక్‌లో మూలధన లాభాలపై 12 శాతం సర్‌చార్జి

కంపెనీల బై బ్యాక్‌ (సొంత షేర్ల తిరిగి కొనుగోలు) ఆఫర్‌లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించిన మూలధన లాభాలపై వ్యక్తులు, కార్పొరేట్‌ వాటాదారులు అనే తేడా లేకుండా ఇకపై అందరూ ఏకరీతిగా 12 శాతం సర్‌చార్జి...

2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్లు

2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ బుధవారం ఒకదశలో...

సెబీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా కేవీ రమణమూర్తి

సెబీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా కేవీ రమణమూర్తి

కొంపెల్ల వెంకట రమణమూర్తిని సెబీ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన ఆ పదవిలో...

ఉద్రిక్తతల మధ్య ఊరట

ఉద్రిక్తతల మధ్య ఊరట

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇరాన్‌ పవర్‌ ప్లాంట్లు, ఇంధన మౌలిక వసతులపైౖ దాడులకు 5 రోజుల విరామం ప్రకటించడంతో...

భారీ లాభాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచీ ఏకంగా 1,500 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 22,900 మార్కు చేరువలోకి వెళ్లింది. పెట్టుబడిదారుల సంపద కొన్ని గంటల్లోనే లక్షల కోట్లు పెరిగిపోయింది.

రూ.48 లక్షల కోట్లు

రూ.48 లక్షల కోట్లు

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు.. ముడిచమురు సెగలతో మార్కెట్లు మలమల మాడిపోతున్నాయి. నాలుగో వారంలోకి ప్రవేశించి న యుద్ధం ఇప్పట్లో ఆగకపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలను...



తాజా వార్తలు

మరిన్ని చదవండి