Home » Business » Stock Market
ఇవాళ(గురువారం) భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 789 పాయింట్లు, నిఫ్టీ 277 పాయింట్లు పెరిగాయి. నిఫ్టీ 23,689 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 75,398 వద్ద ముగిశాయి. గత కొన్ని రోజులుగా నష్టాల్లో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. బుధవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. మెటల్, ఎనర్జీ, వినియోగ షేర్లలో కొనుగోళ్లు...
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలు మరోమారు విఫలమవడంతో ముడి చమురు ధర...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా యుద్ధంపై వస్తున్న వార్తలు గందరగోళం సృష్టిస్తుండటం, ఇన్వెస్టర్లలో విశ్వాసం లేకపోవటంతో...
నిఫ్టీ గత వారం సైడ్వేస్ ట్రెండ్ను కొనసాగిస్తూ చివరకు వీక్లీ ప్రాతిపదికన 180 పాయింట్లు (0.7ు) లాభపడింది. ఎలాంటి సంకేతాలు వెలువరించకుండా 24,176 వద్ద క్లోజైంది. నిఫ్టీ గత వారం...
నిఫ్టీ గతవారం 23,882-24,482 పాయింట్ల శ్రేణిలో కదలాడి, చివరికి 0.7 శాతం లాభంతో 24,176 వద్ద ముగిసింది....
భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) వాటా 14 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఎఫ్పీఐలు.. దేశీయ ఈక్విటీల...
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిసాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత సంక్లిష్టం కావటంతో ఇంధన సరఫరాల్లో మళ్లీ...
రోజంతా లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో...
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు బుధవారం భారీగా లాభపడ్డాయి. ఇరాన్తో శాంతి చర్చలు త్వరలోనే కొలిక్కి రానున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం,...