Home » Andhra Pradesh » Guntur
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వరుసగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ రాకెట్ వేగంతో రాజధానిని అభివృద్ధి చేస్తోంది. తాజాగా మరికొన్ని పనులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాజ్యసభ సభ్యుడు అనేది ఒక పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ స్పష్టం చేశారు.
అమరావతిలో ప్రస్తుతం వేలాది మంది కార్మికులతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును జనసేన అధికారికంగా ప్రకటించింది. లింగమనేని పేరును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేసినట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 రిక్రూట్మెంట్పై తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంపై సంబంధిత అధికారులు స్పందించారు. ఉద్యోగ నియామకాలపై అవాస్తవాలను తప్పుబడుతూ జీఏడీ, విద్యాశాఖ, క్రీడాశాఖల ఉన్నతాధికారులు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఎస్పీ (నాన్ క్యాడర్) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో లింగమనేని పేరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించినట్లు సమాచారం.
రాజ్యసభ సీట్లపై ఎన్డీఏ సమావేశంలో కూటమిలోని పార్టీ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో గురువారం అగ్రనేతలు సమావేశమయ్యారు.
పర్యావరణ దినోత్సవం (జూన్ 5వ తేదీ) సందర్భంగా ప్రతి ఒక్కరు సైకిల్ వినియోగించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు. జనసైనికుల నుంచే భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.