• Home » Andhra Pradesh » Guntur

గుంటూరు

ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..

ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..

చిలకలూరిపేటలోని గుర్రాల చావిడి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా తల్లిదండ్రులపై కూతురు కర్కశంగా వ్యవహరించింది.

పెరుగుతున్న ఎండ తీవ్రత.. విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచన

పెరుగుతున్న ఎండ తీవ్రత.. విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచన

రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు మండలాల్లో బుధవారం ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ వెల్లడించింది.

పెట్రోల్, డీజిల్ కొరతకు చెక్..

పెట్రోల్, డీజిల్ కొరతకు చెక్..

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా ఎదురైన పెట్రోల్, డీజిల్ కొరత సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయానికి రాష్ట్రంలోని సుమారు 90 శాతం పెట్రోల్ బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉత్తరాంధ్రలో రెండేళ్లలో  కీలక ప్రాజెక్టులు పూర్తి: మంత్రి నిమ్మల

ఉత్తరాంధ్రలో రెండేళ్లలో కీలక ప్రాజెక్టులు పూర్తి: మంత్రి నిమ్మల

రానున్న రెండేళ్లలో ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్లతో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించుకున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

సోషల్ మీడియా పోస్టుల కేసు.. పూడి శ్రీహరికి సుప్రీంలో ఎదురుదెబ్బ

సోషల్ మీడియా పోస్టుల కేసు.. పూడి శ్రీహరికి సుప్రీంలో ఎదురుదెబ్బ

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించలేదు.

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి, సరఫరాను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. వాయిదా

కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. వాయిదా

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌‌లో తనపై జరిగిన కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారించింది.

ప్రైవేట్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చెల్లింపులు ప్రారంభం

ప్రైవేట్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చెల్లింపులు ప్రారంభం

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ( ఆరోగ్య శ్రీ) అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపును ప్రభుత్వం ప్రారంభించింది. ఒప్పందానికి అనుగుణంగా 25 ఆసుపత్రులకు రూ.62 కోట్లు చెల్లించింది.

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం లేఖ రాశారు.

వైఎస్ జగన్ రెడ్డి రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. మంత్రి వ్యంగ్యాస్త్రాలు..

వైఎస్ జగన్ రెడ్డి రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. మంత్రి వ్యంగ్యాస్త్రాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు చూసి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు డార్క్ రూమ్ పాలన చేసిన జగన్.. గొప్ప క్రెడిట్ సాధించారని మండిపడ్డారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి