ఏపీలో మే 13వ తేదీ జరిగిన పోలింగ్ రోజున వైసీపీ వర్గీయులు ఎలా రెచ్చిపోయారో అందరికీ తెలుసు. ఓటమి భయం చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోక.. రిగ్గింగ్కు పాల్పడేందుకు..
ఏపీలో అధికార వైసీపీ అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకొని.. వైసీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ రోజున..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాలలో పర్యటించి హడావుడి చేసిన సంగతి తెలిసిందే.! నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravi) ఇంటికి వెళ్లి..
ఈ నెల 13వ తేదీన పోలింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థుల్లో ఫలితాలపై టెన్షన్ మొదలైంది.
మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడి ్డ ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు! నరసరావుపేట దాటి కాలుకదపొద్దు.
బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్లో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ గురించి, అక్కడ పెద్దఎత్తున పాల్గొన్న సినీ నటులు, ప్రముఖుల గురించి తెలిసిందే. నిర్వాహకులను బెంగుళూరు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా..
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) తాము 175 స్థానాల్లో గెలుస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లాలో మరోసారి తొమ్మిదికి తొమ్మిది గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) ఏపీ హైకోర్టులో(AP High Court) భారీ షాక్ తగిలింది. ఆయన కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్ల కూడదని ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి (Electoral Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ఫిర్యాదు చేశారు.ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య , దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు.
సీఎం జగన్పై (CM Jagan) ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా పోటీచేసిన విషయం తెలిసిందే.