ఎక్కడా తప్పు జరగలేదు.. రూల్స్ ప్రకారమే చేశాం.!
ABN, Publish Date - May 30 , 2026 | 07:45 PM
AP DSC పరీక్షల నిర్వహణ, ఫలితాలపై వస్తున్న వివాదాలు, అభ్యర్థుల అనుమానాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పందించారు.
AP DSC పరీక్షల నిర్వహణ, ఫలితాలపై వస్తున్న వివాదాలు, అభ్యర్థుల అనుమానాలపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పందించారు. DSC ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు లోబడే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగలేదని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 30 , 2026 | 07:45 PM