ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్

ABN, Publish Date - May 08 , 2026 | 03:47 PM

ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు శుక్రవారం పర్యవేక్షించారు.

ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్ 1/10

ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు.

ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్ 2/10

ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించున్నారు.

ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్ 3/10

సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో సభకు ఆయన హాజరవుతారు.

ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్ 4/10

అనంతరం సాయంత్రం 6.45 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తిరిగి వెళ్లనున్నారు.

ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్ 5/10

ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్.రామచందర్ రావు పర్యవేక్షించారు.

ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్ 6/10

అనంతరం మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. ప్రధాని మోదీ షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి బయలుదేరి 2.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్ 7/10

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్ 8/10

అనంతరం 3.45 నుంచి 4.15 గంటల వరకు మాదాపూర్ హైటెక్ సిటీలోని సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్ 9/10

ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాట్లు పర్యవేక్షించిన టీబీజేపీ చీఫ్ 10/10

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారని బీజేపీ రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు.

Updated at - May 08 , 2026 | 04:15 PM