మేడారంకు పోటెత్తిన భక్తులు..

ABN, Publish Date - Feb 06 , 2026 | 09:23 PM

ఆసియాలో అతిపెద్ద జాతర.. మేడారం జాతర ఇటీవల ముగిసింది. తిరుగువారం సైతం తాజాగా ముగిసింది. ఈ రోజు.. శుక్రవారం పంచమి తిథి కూడా కలిసి రావడంతో సమ్మక్మ సారలమ్మ ప్రాంగణానికి భక్తులు భారీగా పోటెత్తారు.

మేడారంకు పోటెత్తిన భక్తులు.. 1/7

ఆసియాలో అతిపెద్ద జాతర.. మేడారం జాతర ఇటీవల ముగిసింది. తిరుగువారం సైతం తాజాగా ముగిసింది.

మేడారంకు పోటెత్తిన భక్తులు.. 2/7

ఈ రోజు.. శుక్రవారం పంచమి తిథి కూడా కలిసి రావడంతో సమ్మక్మ సారలమ్మ ప్రాంగణానికి భక్తులు భారీగా పోటెత్తారు.

మేడారంకు పోటెత్తిన భక్తులు.. 3/7

వన దేవతలకు ధన కనక వస్తు రూపేణ ముక్కులు సమర్పించుకున్నారు.

మేడారంకు పోటెత్తిన భక్తులు.. 4/7

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తడంతో.. ఈ ప్రాంతం సందడిగా మారింది.

మేడారంకు పోటెత్తిన భక్తులు.. 5/7

ములుగు జిల్లాలోని మేడారంలో జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు ఈ జాతర జరిగింది.

మేడారంకు పోటెత్తిన భక్తులు.. 6/7

ఈ జాతర ముగిసిన వారం రోజులకే తిరుగువారం నిర్వహించారు.

మేడారంకు పోటెత్తిన భక్తులు.. 7/7

ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. 2028లో మళ్లీ ఈ జాతర జరగనుంది.

Updated at - Feb 06 , 2026 | 09:25 PM