తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు..

ABN, Publish Date - Jul 22 , 2026 | 09:37 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో పడుతున్నాయి. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 13 వేలు జమయ్యాయి. ఈ పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఈ మొత్తం జమవుతుంది. అనంతపురంలో నగదు తీసుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులకు వచ్చిన తల్లులు.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 1/12

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో పడుతున్నాయి.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 2/12

అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమయ్యాయి.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 3/12

ఈ పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఈ మొత్తం జమవుతుంది.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 4/12

ఈ రోజు (22-07-2026) నుంచి జులై 24వ తేదీ వరకు తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమవుతాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 5/12

ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కాకూడదనే ఈ పథకం అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 6/12

రాష్ట్రంలో 67,47,190 మంది విద్యార్థులకు రూ.10,120 కోట్ల ఆర్థిక సాయం చేశారు.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 7/12

ఎక్కడా అవినీతికి తావు లేకుండా 42,70,842 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ నగదును జమ చేస్తున్నారు.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 8/12

ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ ఈ సహాయం అందిస్తున్నారు.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 9/12

ఈ నగదు డ్రా చేసేందుకు తల్లులు భారీ ఎత్తున బ్యాంకులు, పోస్టాఫీసుకు తరలి వచ్చారు. దీంతో అవి కిక్కిరిసి పోయాయి.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 10/12

'తల్లికి వందనం'తో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 11/12

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో తల్లుల ఖాతాల్లో ఈ రోజు తల్లికి వందనం నిధులు జమవుతున్నాయని చెప్పారు.

తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు.. 12/12

ఈ కూటమి ప్రభుత్వంలో అదనంగా 17,000 మంది అంగన్‌వాడీల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని ఎమ్మెల్యే కల్వా శ్రీనివాసులు గుర్తుచేశారు.

Updated at - Jul 22 , 2026 | 09:57 PM