లోకేశ్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సవిత, ఎమ్మెల్యే గళ్లా మాధవి
ABN, Publish Date - Aug 28 , 2026 | 08:00 PM
రక్షాబంధన్ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టారు. శుక్రవారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసానికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లారు.
1/4
రక్షాబంధన్ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టారు.
2/4
శుక్రవారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసానికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లారు. లోకేశ్కు వారు బొట్టుపెట్టి.. రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
3/4
ఈ సందర్భంగా వారి అభిమానానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారికి బహుమతులు అందజేశారు.
4/4
ఈ విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Updated at - Aug 28 , 2026 | 08:05 PM