Home » Raksha Bandhan
Sister Donates Kidney: పవన్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పవన్ చెల్లెలు 46 ఏళ్ల బబిత అగర్వాల్ ఏ మాత్రం ఆలోచించకుండా కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
Mayor Sets Record: ఉమేష్ గౌతమ్ రక్షా బంధన్ను పురష్కరించుకుని మహిళలతో రాఖీలు కట్టించుకుంటూ ఉన్నారు. గత మూడు రోజుల నుంచి నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలనుంచి కూడా ఆయనకు రాఖీలు కట్టడానికి మహిళలు వస్తున్నారు.
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని ప్రధాన బస్టాండ ్లన్ని కిక్కిరిసిపోయాయి. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి పండగలకు తోడు ఆదివారం కలిసి కావడంతో నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న జనం సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.
మహిళల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.
రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో సోమవారం జూనియర్ డాక్టర్లు..
వైఎస్ ఫ్యామిలీలో విబేధాలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిలా రెడ్డి అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఇద్దరూ ఉప్పు-నిప్పులానే ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరింత చిచ్చు రాజేశారు. దీంతో అటు షర్మిల అభిమానులు.. ఇటు జగన్ వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి..
రక్షా బంధన్.. సోదరీ, సోదరుల మధ్య అంతులేని ప్రేమను సూచించే వేడుక. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు. శ్రవణ మాసం పౌర్ణమి నాడు వచ్చిన ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఆగస్టు-19న ఎంతో గ్రాండ్గా జరుపుకుంటున్నారు. సోదరీమణులు పూజలు చేసి వారి సోదరుల చేతికి రాఖీ కట్టి, వారు ఆరోగ్యంగా ఉండాలని, వారి జీవితంలో అంతా మంచే జరగాలని ప్రార్థిస్తారు..