‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్

ABN, Publish Date - Sep 20 , 2026 | 06:12 PM

కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ 1/10

కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ 2/10

గోశాలలో గోవులకు గ్రాసం ఇస్తున్న మంత్రి నారా లోకేశ్

‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ 3/10

ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం లభించింది.

‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ 4/10

ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో విద్యార్థులు పాల్గొన్నారు.

‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ 5/10

వీరి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ 6/10

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ 7/10

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించిన చాగంటి కోటేశ్వరరావు, మంత్రి నారా లోకేశ్

‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ 8/10

ఈ కార్యక్రమంలో పాల్గొని బహుమతి అందుకున్న విద్యార్థిని.

‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ 9/10

డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు, మంత్రి నారా లోకేశ్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్

‘భారతీయం’లో ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ 10/10

భారతీయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమలను ఆసక్తిగా తిలకించి.. సంతోషం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్

Updated at - Sep 20 , 2026 | 06:24 PM