• Home » Kakinada Rural

Kakinada Rural

Kakinada Port Scam: కాకినాడ పోర్టులో 40% వాటా లాక్కున్నారు

Kakinada Port Scam: కాకినాడ పోర్టులో 40% వాటా లాక్కున్నారు

కాకినాడ పోర్టు విలువ రూ.2,500 కోట్లు అయినప్పటికీ, వైసీపీ సర్కారు బలవంతంగా 40% వాటాను కేవలం రూ.494 కోట్లకు తీసుకుందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. లోక్‌సభలో కోస్టల్‌ షిప్పింగ్‌ బిల్లు 2024పై చర్చ సందర్భంగా, పోర్టు ఆస్తులను రక్షించాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరారు

వైభవంగా మాఘమాస తిరునాళ్లు

వైభవంగా మాఘమాస తిరునాళ్లు

సర్పవరం జంక్షన్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్ర జ్యోతి): మాఘమాస మహోత్సవాల్లో భాగంగా గత రెండు ఆదివారాలుగా నిర్వహిస్తోన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి తిరునాళ్లు అశేష భక్తుల నడుమ అత్యంత వైభవంగా సాగుతున్నాయి. కాకినాడ రూరల్‌ సర్పవరంలో వేంచేసిన శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామిని దర్శించుకునేందుకు రెండో ఆది వారం తెల్లవారుజాము నుంచే అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

Land Registration Rush : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల జాతర

Land Registration Rush : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల జాతర

రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన క్రయ విక్రయదారులతో జాతరను తలపించాయి. ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్‌ ధరలు

 Cockfights : కాలు దువ్వుతున్న కోళ్లు.. సిద్ధమైన బరులు

Cockfights : కాలు దువ్వుతున్న కోళ్లు.. సిద్ధమైన బరులు

ఈసారి సంక్రాంతి ‘డే’లన్నీ డేగవే.. కాదు కాదు.. నెమలి దెబ్బకు తట్టుకునే పుంజేలేదు.. సీతువా బరిలో దిగితే ఎదురుండదు.. కాకి డేగకు తిరుగుండదు.. ఇలా ఓ పక్క కుక్కట శాస్త్రం లెక్కలు జోరుగా కొనసాగుతున్నాయి.

నౌ..కాకినాడ!

నౌ..కాకినాడ!

నౌ..కాకినాడ.. ఈ టైమ్‌ కాకినాడది.. అవును మరి నిజమే.. ఎందుకంటే షిప్‌ తయారీ కేంద్రంగా మారనుంది.. ఆ కేంద్రం అంటే మాటలా.. మన రాష్ట్రంలో ఒక్క విశాఖలో మాత్రమే ఉంది.. ఇప్పుడు కాకినాడలోనూ అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి కాకినాడ అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదనలు పంపారు. దీంతో కాకినాడ టైం నేడో రేపో మారనుంది.. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు..

Aurobindo Group :  కొండనూ కొట్టేశారు

Aurobindo Group : కొండనూ కొట్టేశారు

కాకినాడ సీపోర్టులో వాటాలనే కాదు, కాకినాడ సెజ్‌లో అరబిందో నిర్మిస్తున్న గేట్‌వే పోర్టు కోసం కొండనూ కొట్టేశారు. జగన్‌ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలో మొత్తం 125 ఎకరాల్లో....

AP High Court : బియ్యం రవాణాకు అనుమతులున్నాయా?

AP High Court : బియ్యం రవాణాకు అనుమతులున్నాయా?

కాకినాడ పోర్టులోని తమ పారా బాయిల్డ్‌ రైస్‌ను ఎంవీ స్టెల్లా నౌకలోకి ఎగుమతి చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు..

ఒత్తిడిని దూరం చేసేందుకే క్రీడా పోటీలు

ఒత్తిడిని దూరం చేసేందుకే క్రీడా పోటీలు

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో దేహదారుఢ్యం.. మానసికోల్లాసం లభిస్తుందని ఏపీఎస్పీ కమాండెంట్‌, ఐపీఎస్‌ అధికారిణి ఎం.దీపిక అన్నారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ ప్రాంగణంలో సోమవారం యాన్సువల్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌-2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో బెటాలియన్‌ పోలీసులు బిజీగా ఉంటారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తుంటారన్నారు. ఒ

 Samarlakota : ముగ్గురిని నరికేశారు!

Samarlakota : ముగ్గురిని నరికేశారు!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణం జరిగింది. ఇంటి నిర్మాణం విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురై దుర్మరణం చెందారు.

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి