ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కోసం.. కూటమి ప్రభుత్వం..
ABN, Publish Date - Mar 16 , 2026 | 11:16 AM
నేడు ప్రతి కుటుంబంలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరో ఒకరు అనారోగ్యం బాధపడుతున్నారు. బీపీ, షుగర్ లేదా అధిక కొలెస్ట్రాల్ తదితర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వీటన్నింటికి పంచదార, కారం, వంట నూనెల అధిక వినియోగమే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
1/5
నేడు ప్రతి కుటుంబంలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరో ఒకరు అనారోగ్యం బాధపడుతున్నారు. బీపీ, షుగర్ లేదా అధిక కొలెస్ట్రాల్ తదితర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
2/5
వీటన్నింటికి పంచదార, కారం, వంట నూనెల అధిక వినియోగమే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని స్వలంగా తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు.
3/5
అలాగే ఇటీవల కాలంలో ఫాస్ట్ ఫుడ్స్ సైతం ప్రజలు అధికంగా తీసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో పాటు రహదారి పక్కనే ఇవి లభ్యమవుతుండడం కూడా ఒక కారణం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచిస్తుంది.
4/5
అంతేకాదు.. వేటి వల్ల అనారోగ్యం బారిన పడతామో.. ఆయా పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలంటూ ప్రజలకు కూటమి ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంది.
5/5
అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు..
Updated at - Mar 16 , 2026 | 11:18 AM