టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ

ABN, Publish Date - Jul 17 , 2026 | 08:57 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు చర్చించాల్సిన అంశాలపై వారు ఈ సమావేశంలో చర్చించారు.

Updated at - Jul 17 , 2026 | 09:00 PM