పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు
ABN, Publish Date - Apr 20 , 2026 | 12:56 PM
CM Chandrababu Birthday: తన జన్మదినం సందర్భంగా విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి లబ్ధిదారులకు అల్పాహారం వడ్డించారు. క్యాంటీన్కు అల్పాహారానికి వచ్చిన వారితో చంద్రబాబు దంపతులు కాసేపు ముచ్చటించారు.
1/8
తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ పటమట అన్న క్యాంటీన్కు సీఎం చంద్రబాబు.
2/8
సతీమణి భువనేశ్వరితో కలిసి అన్న క్యాంటీన్లో అల్పాహారం వడ్డించిన ముఖ్యమంత్రి.
3/8
పేదలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించిన సీఎం చంద్రబాబు దంపతులు.
4/8
అల్పాహారానికి వచ్చిన వారితో చంద్రబాబు దంపతుల ముచ్చట్లు
5/8
అన్న క్యాంటీన్ నిర్వాహకులతో సీఎం మాటమంతి.
6/8
తన భర్త చంద్రబాబు 76వ పుట్టినరోజు కానుకగా 76 లక్షల రూపాయలు అన్న క్యాంటీన్ నిర్వాహకులకు విరాళంగా అందజేసిన భువనేశ్వరి.
7/8
నేడు 269 అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అన్నీ పూర్తి ఉచితం.
8/8
పటమట అన్న క్యాంటీన్కు భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. ‘హ్యాపీ బర్త్ డే సీఎం సర్’ అంటూ నినాదాలు.. ఆత్మీయంగా అభివాదం చేసిన సీఎం చంద్రబాబు.
Updated at - Apr 20 , 2026 | 12:57 PM