సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. పెట్టుబడులపై కీలక చర్చలు
ABN, Publish Date - Apr 07 , 2026 | 07:26 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. ఏపీలో పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
1/9
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం అమరావతి సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది.
2/9
ఏపీలో పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
3/9
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని వేగవంతం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
4/9
16వ SIPB సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం ద్వారా రాష్ట్ర ఆర్థిక రంగానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చారు.
5/9
ఈ సమావేశంలో పలు పెట్టుబడులు రానున్నాయి.
6/9
ఈ పెట్టుబడుల ఫలితంగా రాష్ట్రంలో పలువురికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
7/9
రాయలసీమ ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అక్కడ సోలార్ పార్కుల ఏర్పాటు, ట్రాన్స్మిషన్ లైన్ల బలోపేతంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
8/9
అమరావతి క్వాంటం వ్యాలీలో ప్రముఖ కంపెనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
9/9
రాష్ట్రంలోని కీలక పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Updated at - Apr 07 , 2026 | 08:19 PM