-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International trending Live Updates of 1st April 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 01 , 2026 | 07:40 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 01, 2026 09:14 IST
ఏదులాపురం మద్దులపల్లిలో విషాదం
రోడ్డు ప్రమాదంతో యువకుడు ప్రసాద్ మృతి
రేపు నిశ్చితార్థం ఉండగా నేడు రోడ్డు ప్రమాదంలో మృతి
-
Apr 01, 2026 09:08 IST
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పెరిగిన విమాన ఇంధన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెంపు ప్రభావం
రికార్డుస్థాయిలో రూ.2.07 లక్షలకు చేరిన కిలో లీటర్ విమాన ఇంధన ధర
గతంలో కిలోలీటర్ రూ.96,638 ఉండగా..
నేడు రూ.2.07 లక్షలకు చేరిన ధర
-
Apr 01, 2026 08:25 IST
హైదరాబాద్: సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
LPG గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్ల ఆందోళన
సాగర్ రింగ్ రోడ్డులోని పెట్రో బంక్ దగ్గర భారీగా నిలిచిన ఆటోలు
రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన LPG ఆటో డ్రైవర్లు
-
Apr 01, 2026 08:25 IST
కుప్పకూలిన రష్యా సైనిక రవాణా విమానం ఏఎన్-26
విమాన ప్రమాదంలో 29 మంది మృతి
23 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతి
క్రిమియా ప్రాంతంలో కూలిన ఏఎన్-26
ఏఎన్-26 విమానంపై ఎలాంటి దాడి జరిగిన ఆధారాలు లేవు
సాంకేతిక లోపంతోనే విమాన ప్రమాదం: రష్యా రక్షణశాఖ
-
Apr 01, 2026 07:43 IST
ఇరాక్: బాగ్దాద్లో అమెరికాకు చెందిన మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్
మహిళా జర్నలిస్ట్ను దుండగులు అపహరించనట్లు ఇరాక్ వెల్లడి
కిడ్నాపర్ల కోసం భద్రతా దళాలు ముమ్మర గాలింపు: ఇరాక్
కిడ్నాపర్ల కారును గుర్తించి వెంబడించిన ఇరాక్ భద్రతా దళాలు
-
Apr 01, 2026 07:42 IST
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.195.50 పెంపు
హైదరాబాద్లో రూ.214.50 పెరిగిన కమర్షియల్ సిలిండర్
హైదరాబాద్లో రూ.2,321 పెరిగిన కమర్షియల్ సిలిండర్
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు
-
Apr 01, 2026 07:42 IST
తెలంగాణలో నేటి నుంచి కొత్త కరెంట్ ఛార్జీలు
హైటెన్షన్ కరెంట్ కనెక్షన్ తీసుకున్న ఆరు కేటగిరీల ఛార్జీల్లో మార్పులు
రోజూ ఉదయం, సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య..
కరెంట్ వినియోగిస్తే యూనిట్కు రూ.1.50 అధికం
-
Apr 01, 2026 07:42 IST
నేటి నుంచి ATM వినియోగంపై పరిమితులు
లావాదేవీల నిబంధనలను సవరించిన RBI, బ్యాంక్లు
ATMలలో కార్డ్లెస్, యూపీఐ లావాదేవీలపై చార్జీలు
యాప్లలో పదేపదే బ్యాలెన్స్ చెక్ చేస్తే చార్జీలు
బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు నేటి నుంచి అమలు
టోల్ప్లాజాల దగ్గర నగదు లావాదేవీలు నిలిపివేత
-
Apr 01, 2026 07:40 IST
నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం
వ్యక్తిగత డేటా గోప్యతకు భద్రత ఇస్తామన్న కేంద్రం
మే 1 నుంచి 30 వరకు ఏపీలో జనగణన
మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో కార్యక్రమం
రెండోదశలో కులం వివరాలు సేకరిస్తామన్న కేంద్రం