-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 11th July 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 11 , 2026 | 06:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jul 11, 2026 07:14 IST
ఎన్టీఆర్ జిల్లా: తల్లిదండ్రులు మందలించారని కొడుకు ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరులో విషాద ఘటన
తల్లిదండ్రులు మందలించారని ఫ్యాన్కు ఉరేసుకుని నల్లమోతు రమేష్(25) ఆత్మహత్య
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 11, 2026 07:12 IST
తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుత కలకలం
రాత్రి నరసింహస్వామి ఆలయానికి సమీపంలో చిరుత సంచారం
చిరుతను చూసి కేకలు వేస్తూ పరుగులు తీసిన భక్తులు
అప్రమత్తమైన టీటీడీ, అటవీ సిబ్బంది
నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచన
-
Jul 11, 2026 06:33 IST
ఇరాన్కు అమెరికా 24 గంటల డెడ్లైన్
తప్పు చేశామని బహిరంగంగా అంగీకరించాలని అల్టిమేటం
నౌకలపై కాల్పులు ఆపేస్తామని చెప్పాలని డిమాండ్
హోర్ముజ్ తెరిచి ఉండడంతో పాటు ఫీజు ఉండదని చెప్పాలని సూచన
నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్కు అమెరికా హెచ్చరిక
చర్చల కోసం తాము అభ్యర్థించలేదంటున్న ఇరాన్
-
Jul 11, 2026 06:19 IST
రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం
ఆరుగురిని చంపిన నిందితుడు రాజ్ కుమార్(28)
పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చి కేసుపెట్టిన వారి హత్య
బాలిక, భార్య, ఇద్దరు పిల్లలు, నానమ్మ, అమ్మమ్మ హత్య
పోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం
-
Jul 11, 2026 06:18 IST
అమరావతి: పవిత్ర సంగమానికి గోదావరి జలాల పరుగులు
నేడు కృష్ణానది పవిత్ర సంగమానికి చేరుకోనున్న గోదావరి జలాలు
వరదతో పోలవరం స్పిల్వే నుంచి గోదావరి జలాల విడుదల
పట్టిసీమ పంప్హౌస్ నుంచి 7వేల క్యూసెక్కుల తరలింపు
-
Jul 11, 2026 06:18 IST
నేడు తెలంగాణలో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ పర్యటన
ఉదయం పారిశ్రామికవేత్తలతో భేటీకానున్న అశ్వినీ వైష్ణవ్
మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా కొండగల్లో రైల్వే మంత్రి పర్యటన
మేధా రైల్వే బోగీల ఫ్యాక్టరీని సందర్శించనున్న అశ్వినీ వైష్ణవ్
-
Jul 11, 2026 06:01 IST
నేడు ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో మంత్రి నారాయణ పర్యటన
రాజమండ్రి, నర్సాపురం, గాజువాకలో మంత్రి నారాయణ పర్యటన
రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించనున్న మంత్రి
నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ చెరుకూరి లక్ష్మణ రావు విగ్రహావిష్కరణ
సాయంత్రం 4 గంటలకు గాజువాక GVMC జోనల్ ఆఫీస్లో మంత్రి నారాయణ సమీక్ష