Share News

ఏఐ టూల్స్‌ మీద ఉద్యోగుల ఖర్చుపై టెస్లా ఆంక్షలు

ABN , Publish Date - Jul 07 , 2026 | 07:13 AM

ఏఐ టూల్స్‌ మీద చేసే వ్యయాన్ని వారానికి గరిష్ఠంగా 200 డాలర్లకు (రూ.19 వేలు) తగ్గించాలని తమ ఉద్యోగులకు టెస్లా కంపెనీ...

ఏఐ టూల్స్‌ మీద ఉద్యోగుల ఖర్చుపై టెస్లా ఆంక్షలు

వాషింగ్టన్‌, జూలై 6: ఏఐ టూల్స్‌ మీద చేసే వ్యయాన్ని వారానికి గరిష్ఠంగా 200 డాలర్లకు (రూ.19 వేలు) తగ్గించాలని తమ ఉద్యోగులకు టెస్లా కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి దీనిని అమలులోకి తీసుకువచ్చింది. ఏఐ మీద పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునే క్రమంలో టెస్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏఐ రంగంలో పెట్టుబడులను పెంచుతున్న మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగుల్లో 4,800 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది కంపెనీ షేర్ల ధరలు 23ు పడిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 07:13 AM