వామ్మో.. ఇవి డబుల్ బెడ్రూం ఇళ్లేనా
ABN, Publish Date - Feb 05 , 2025 | 11:10 AM
Hyderabad: నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్ల నిర్మాణంలో నాసిరకం స్పష్టంగా కనిపిస్తోంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 5: గత బీఆర్ఎస్ (BRS) హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు (Double Bed Room Houses) నాసిరకానికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. హైదరాబాద్ (Hyderabad) నిజాంపేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల సెల్లార్లో రెండేళ్లుగా వర్షంపు నీరు అలాగే నిలిచిపోవడంతో చెరువును తలపిస్తున్నాయి. దీంతో పిల్లర్లు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. మరోవైపు లిఫ్ట్లోకి కూడా నీరు చేరడంతో నిరుపయోగంగా మారాయి. నిజాంపేట డబుల్ బెడ్రూంల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
ఇవి కూడా చదవండి...
Flight Delay: శంషాబాద్ ఎయిర్పోర్టులో నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆగ్రహం
Read Latest Telangana News And Telugu News
Updated at - Feb 05 , 2025 | 11:10 AM