రాచకొండ పరిధిలో పెరిగిన నేరాలు
ABN, Publish Date - Dec 24 , 2025 | 07:36 AM
ఈ ఏడాది వార్షిక నేర నివేదికను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు విడుదల చేశారు.
ఈ ఏడాది వార్షిక నేర నివేదికను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు విడుదల చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగితే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు తగ్గడం విశేషం. నేరం ఏ రూపంలో ఉన్నా దానిని నియంత్రిస్తామని కమిషనర్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఆందోళనకు దిగిన తెనాలి మున్సిపల్ ఉద్యోగులు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 24 , 2025 | 07:38 AM