పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్

ABN, Publish Date - Mar 13 , 2025 | 12:11 PM

హైదరాబాద్: కేసీఆర్ చేసిన అభివృద్ధిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్లపాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణను దోచుకున్నారని, అందుకు ప్రజలు వాళ్ల పదవులు ఊడగొట్టారని విమర్శించారు.

హైదరాబాద్: కేసీఆర్ (KCR) చేసిన అభివృద్ధిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) కౌంటర్ (Courter) ఇచ్చారు. పదేళ్లపాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణను దోచుకున్నారని, అందుకు ప్రజలు వాళ్ల పదవులు ఊడగొట్టారని విమర్శించారు. సీఎం రేవంత్ రె్డ్డి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారని.. కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, ఈ విషయం బీఆర్ఎస్ తెలుసుకోవాలని ఆది శ్రీనివాస్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..:

ఇంకోసారి పొరపాటు చేయాలంటే..మంత్రి నారా లోకేష్


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

నంద్యాల జిల్లా, కంపమలలో భగ్గుమన్న పాత కక్షలు

చిన్న వివాదం.. యువకులు దాడి.. వృద్ధుడు మృతి..

For More AP News and Telugu News

Updated at - Mar 13 , 2025 | 12:11 PM