నన్ను కోసుకొని తింటారా..? నీ మోసపు మాటలు ఆపు
ABN, Publish Date - May 06 , 2025 | 07:30 PM
తెలంగాణలో మాటలు మంటలు కొనసాగుతోన్నాయి. రాష్ట్ర ఆదాయంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విపక్షాలు ఎదురు దాడికి దిగాయి. ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీస్తున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో మాటలు మంటలు కొనసాగుతోన్నాయి. రాష్ట్ర ఆదాయంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విపక్షాలు ఎదురు దాడికి దిగాయి. ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీస్తున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 06 , 2025 | 07:30 PM