ఢిల్లీ ఎఫెక్ట్.. పంజాబ్‌లో వ్యూహం మార్చాల్సిందే..

ABN, Publish Date - Feb 10 , 2025 | 11:14 AM

అనేక రాష్ట్రాలలో ఢిల్లీ మోడల్‌‌ ప్రచారం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు ఢిల్లీలో తిరస్కరణకు గురి కావడం పునరాలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో మాత్రమే అధికారంలో ఉన్న ఆప్‌కు తమ విధానం మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఢిల్లీలో ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ ఖంగు తింది. ఢిల్లీ మోడల్‌కు చుక్కెదురుకావడం జీర్ణించుకోలేకపోతోంది. భవిష్యత్ కార్యాచరణపై మల్లగుళ్లాలు పడుతోంది. ఢిల్లీలో ఆప్ ఓటమితో పంజాబ్‌లో అభివృద్ధి విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి పంజాబ్‌లో వ్యూహం మార్చాల్సిందేనా.. అనతి కాలంలోనే జాతీయ పార్టీ స్థాయి హోదాను పొందిన ఆమ్ ఆద్మీ పార్టీకి తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనేక రాష్ట్రాలలో ఢిల్లీ మోడల్‌‌ ప్రచారం చేసుకున్న ఆ పార్టీకి ఇప్పుడు తిరస్కరణకు గురి కావడం పునరాలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో మాత్రమే అధికారంలో ఉన్న ఆప్‌కు తమ విధానం మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

ఈ జన్మకు ఇది చాలు: మంత్రి కోమటి రెడ్డి


ఈ వార్తలు కూడా చదవండి..

యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

వైసీపీ నేతకు లిక్కర్ స్కామ్ చిక్కులు

పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 10 , 2025 | 11:14 AM