సంగారెడ్డిలో వసంత పంచమి వేడుకలు

ABN, Publish Date - Feb 04 , 2025 | 10:46 AM

సంగారెడ్డి: పట్టణంలోని సరస్వతి మాత దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు.. ఈ క్రమంలో భక్తులతో ఆలయంలో సందడి నెలకొంది.

Updated at - Feb 04 , 2025 | 10:46 AM