సంగారెడ్డిలో వసంత పంచమి వేడుకలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 10:46 AM
సంగారెడ్డి: పట్టణంలోని సరస్వతి మాత దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు.. ఈ క్రమంలో భక్తులతో ఆలయంలో సందడి నెలకొంది.
1/5
సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి మాత దేవాలయంలో వసంత పంచమి వేడుకలు..
2/5
సరస్వతి మాత దేవాలయంలో పిల్లల తల్లిదండ్రులు ఆలయపూజారి నుంచి ఆశీర్వచనలు తీసుకుంటున్నారు.
3/5
పిల్లల తల్లిదండ్రులతో సామూహికంగా అక్షరాభ్యాస పూజలు చేయిస్తున్న పండితుడు..
4/5
సరస్వతి మాత ఆలయంలో పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు..
5/5
వసంత పంచమి వేళ సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి మాత దేవాలయంలో పిల్లల తల్లిదండ్రుల సందడి...
Updated at - Feb 04 , 2025 | 10:46 AM