మహబూబ్ నగర్ లో భక్తులతో రద్దీగా మారుతున్న దేవాలయాలు
ABN, Publish Date - Jan 10 , 2025 | 06:09 PM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయం
1/7
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది
2/7
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాడనికి వస్తున్న భక్తులు
3/7
దేవుడి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు
4/7
స్వామి వారిని భక్తులతో పాటు జిల్లా అధికారులు దర్శించుకుంటున్నారు
5/7
దేవాలయం ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ జానకి
6/7
కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుంటున్న డిఎస్పీ రాములు
7/7
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు
Updated at - Jan 10 , 2025 | 06:09 PM