10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. హాజరైన విద్యార్థులు
ABN, Publish Date - Mar 21 , 2025 | 10:33 AM
10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు పరీక్షాకేంద్రాల వద్దకు చేరుకున్నారు.
1/15
తెలంగాణలో మొదలైన టెన్త ఎగ్జామ్స్
2/15
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ హై స్కూల్ పరీక్షా కేంద్రం వద్ద పదవ తరగతి పరీక్ష రాసేందుకు తరలివచ్చిన విద్యార్థులు
3/15
కరీంనగర్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు
4/15
భూపాలపల్లి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థులు
5/15
ఆటోలో పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న విద్యార్థులు
6/15
పరీక్షకు ముందు దేవుని ఆశీస్సులు తీసుకుంటున్న స్టూడెంట్స్
7/15
పరీక్ష రాసేందుకు బయలుదేరిన విద్యార్థులు
8/15
పరీక్షా కేంద్రాల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు
9/15
ఎగ్జామ్ సెంటర్ వద్ద హాల్టికెట్ చూసుకుంటున్న విద్యార్థులు
10/15
విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతున్న పేరెంట్స్
11/15
పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులను చెక్ చేస్తున్న సిబ్బంది
12/15
ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రాలకు వెళ్తున్న విద్యార్థులు
13/15
వరంగల్ మట్టెవాడ ప్రభుత్వ పాఠశాల వద్ద టెన్త్ విద్యార్థులు
14/15
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పది పరీక్షలకు హాజరైన విద్యార్థులు
15/15
పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల భద్రత
Updated at - Mar 21 , 2025 | 10:33 AM