Maha Shivaratri: వైభవంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో శివరాత్రి వేడుకలు
ABN, Publish Date - Feb 26 , 2025 | 03:15 PM
భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ మండలంలోని శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణతోపాటు మహారాష్ట్ర చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ మండలంలో గల శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

త్రివేణి సంగంలో పూజలు చేస్తున్న యువతులు

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

భూపాలపల్లి జిల్లా కలెక్టర్.రాహూల్ శర్మ ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న బ్రాహ్మణులు

స్వామి వారి దర్శనం కోసం క్యూ లైనులో వేచిఉన్న భక్తులు

తెలంగాణతోపాటు మహారాష్ట్ర చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

ఆలయంలో గంట కొడుతున్న భక్తులు

భక్తులతో అభిషేకం చేయిస్తున్న బ్రాహ్మణులు

నందికి మొక్కుతున్న భక్తురాలు

పార్వతి పరమేశ్వరుల కల్యాణం సందర్భంగా పూజలు చేస్తున్న బ్రాహ్మణులు

ఆలయంలో డ్వాగ్ స్క్యాడ్తో తనిఖీలు చేస్తున్న పోలీసులు

పార్వతి పరమేశ్వరుల కల్యాణ క్రతువును తిలకిస్తున్న కలెక్టర్ రాహూల్ శర్మ కుటుంబ సభ్యులు

పార్వతి పరమేశ్వరుల కల్యాణం సందర్భంగా తాళి బొట్టును భక్తులకు చూపిస్తున్న బ్రాహ్మణులు

త్రివేణి సంగంలో పుణ్యస్నానాల అనంతరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

త్రివేణి సంగంలో స్వామివారిని మొక్కుతున్న భక్తురాలు

త్రివేణి సంగంలో స్నానం చేస్తూ ఫొటోలు దిగుతున్న యువకులు

పార్వతి పరమేశ్వరులకు కల్యాణం సందర్భంగా పూజలు చేస్తున్న బ్రాహ్మణులు
Updated at - Feb 26 , 2025 | 07:02 PM