శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు

ABN, Publish Date - Feb 25 , 2025 | 09:32 PM

మహాశివరాత్రి పర్వదినాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పలు శివాలయాలు ముస్తాబవుతున్నాయి. రేపు(బుధవారం) శివరాత్రి సందర్భంగా నూతన కళను సంతరించుకున్నాయి. భారీ సెట్టింగ్స్‌తో ఆలయాల్లో ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి .

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 1/16

విద్యుత్ వెలుగుల్లో నల్గొండలో గల పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వరాలయం

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 2/16

రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం శివగంగ దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 3/16

మహా శివరాత్రి రోజున శివాభిషేకం చేస్తే శివ కటాక్షం లభిస్తుందని భక్తులు చెబుతున్నారు.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 4/16

కోరిన వరాలను తీర్చే పరమ శివుడు ఈ శివరాత్రి రోజున శివనామ స్మరణతో మార్మోగే వేళ అభిషేకం చేయిస్తే స్వామి వారి కరుణను పొందవచ్చని భక్తులు భావిస్తారు.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 5/16

ప్రతి సంవత్సరం 12 శివరాత్రులు వస్తాయి.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 6/16

అందులో ఏడాదిలో వచ్చే మహా శివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమైనది.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 7/16

ప్రతి ఏడాది మాఘ మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథిలో మహా శివరాత్రి వస్తుంది.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 8/16

పురాణాల ప్రకారం ఈ శివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగిందని ప్రతీతి.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 9/16

శివరాత్రి వేడుకల్లో భాగంగా అభిషేకాలు, హోమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 10/16

శివుడికి అభిషేకాలు, హోమాలు, విశేష పూజలు జరుగనున్నాయి.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 11/16

ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 12/16

వేడుకలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నా రు.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 13/16

శివరాత్రి రోజున అభిషేక పూజలు, శివపార్వతుల కల్యా ణోత్సవ వేడుకల కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 14/16

ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాశివున్ని స్మరిస్తూ భక్తులు ఉపావాసం చేస్తారు.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 15/16

సాయంత్రం పలు రకాల పండ్లు సేవించి ఉపావాసాన్ని విడవనున్నారు. ఇందుకోసం మార్కెట్లకు ప్రజలు భారీగా తరలి వచ్చి పండ్లను తీసుకెళ్తున్నారు.

శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు 16/16

శివరాత్రి సందర్భంగా పండ్ల కోసం ప్రజలు మార్కెట్లకు తరలి రావడంతో కలకల లాడుతున్నాయి.

Updated at - Feb 25 , 2025 | 09:44 PM