Nizamabad: వర్షాల ఎఫెక్ట్.. మొలకెత్తిన వరి ధాన్యం

ABN, Publish Date - Oct 30 , 2025 | 01:29 PM

నిజామాబాద్‌లో అకాల వర్షాల వల్ల వరి ధాన్యాలు తడిసిపోయాయి. డిచ్ పల్లి మండలంలో వరి ధాన్యం మొలకెత్తడంతో పంట దిగుబడికి తీరని నష్టం కలిగింది.

Updated at - Oct 30 , 2025 | 01:33 PM