Nizamabad: వర్షాల ఎఫెక్ట్.. మొలకెత్తిన వరి ధాన్యం
ABN, Publish Date - Oct 30 , 2025 | 01:29 PM
నిజామాబాద్లో అకాల వర్షాల వల్ల వరి ధాన్యాలు తడిసిపోయాయి. డిచ్ పల్లి మండలంలో వరి ధాన్యం మొలకెత్తడంతో పంట దిగుబడికి తీరని నష్టం కలిగింది.
1/5
నిజామాబాద్లో అకాల వర్షాల వల్ల పంట నష్టం
2/5
డిచ్ పల్లి మండలంలో మొలకెత్తిన వరి ధాన్యం
3/5
భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు
4/5
తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు
5/5
నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న బాధిత రైతులు
Updated at - Oct 30 , 2025 | 01:33 PM