• Home » Nizamababad

Nizamababad

నిజామాబాద్ జిల్లా అమీనాపూర్‌లో మహిళ, ఇద్దరు చిన్నారుల అదృశ్యం..

నిజామాబాద్ జిల్లా అమీనాపూర్‌లో మహిళ, ఇద్దరు చిన్నారుల అదృశ్యం..

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్‌లో మహిళ సహా ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడం సంచలనం సృష్టిస్తోంది.

నిజామాబాద్‌లో దారుణం.. రెండు నెలల చిన్నారిని నరికి చంపిన తండ్రి..

నిజామాబాద్‌లో దారుణం.. రెండు నెలల చిన్నారిని నరికి చంపిన తండ్రి..

నిజామాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు నెలల చిన్నారిని కన్నతండ్రే అత్యంత దారుణంగా నరికి చంపడం సంచలనం సృష్టిస్తోంది. భార్యపై అనుమానంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

మహిళలపై వ్యాఖ్యలు.. షబ్బీర్‌ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

మహిళలపై వ్యాఖ్యలు.. షబ్బీర్‌ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్‌గా స్పందించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హై కమాండ్ చర్యలకు దిగింది.

కామారెడ్డి‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్

కామారెడ్డి‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్

కామారెడ్డి కాంగ్రెస్‌లో రోజురోజుకూ వివాదం ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది.

కామారెడ్డిలో తల్లి, ముగ్గురు చిన్నారుల మిస్సింగ్

కామారెడ్డిలో తల్లి, ముగ్గురు చిన్నారుల మిస్సింగ్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గాంధీనగర్‌‌లో తల్లితో పాటూ ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు.

నిజామాబాద్ జిల్లా సిరిపూర్ గ్రామంలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు!

నిజామాబాద్ జిల్లా సిరిపూర్ గ్రామంలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు!

నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలంలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని సిరిపూర్ గ్రామంలో రాత్రి వేళ చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..

భార్యతో గొడవ.. నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య..

భార్యతో గొడవ.. నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య..

లింగంపేట మండలం మోతె గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నాటు తుపాకీతో కాల్చుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: మహేశ్ కుమార్

ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: మహేశ్ కుమార్

దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు.

ఎండల ఎఫెక్ట్‌..  తెలంగాణలో నలుగురు మృతి

ఎండల ఎఫెక్ట్‌.. తెలంగాణలో నలుగురు మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్‌లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. వడదెబ్బతో ముగ్గురు, పిడుగుపాటుకు ఒకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి