Yadagirigutta: యాదగిరి గుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
ABN, Publish Date - Jan 10 , 2025 | 08:40 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. స్వామి వారిని దర్శించుకోడానికి ఈరోజు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
1/8
శుక్రవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రధానాలయ ఉత్తర ద్వారం నుంచి గరుడ వాహనంపై భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చారు.
2/8
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
3/8
క్తులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
4/8
ముక్కోటి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించారు.
5/8
పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.
6/8
స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
7/8
ఆలయంలో స్వామివార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
8/8
స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ అధికారులు తెలిపారు.
Updated at - Jan 10 , 2025 | 11:52 AM