మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
ABN, Publish Date - Feb 27 , 2025 | 10:34 AM
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలైన్లో వేచి ఉన్న టీచర్ ఓటర్లు.
1/7
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
2/7
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంగమ్మ తోట ధనగర్వాడి గర్ల్స్ హై స్కూల్లో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న పట్టబద్రులు.
3/7
పోలింగ్ కేంద్రంలో ఓటును ఉపయోగించుకున్న వృద్ధ పట్టభద్రులు.
4/7
ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పట్ట బదులు ఎమ్మెల్సీ అభ్యర్థి వినరేందర్ రెడ్డి.
5/7
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలైన్లో వేచి ఉన్న టీచర్ ఓటర్లు.
6/7
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీటులో 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు.
7/7
56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్ , నిజామాబాద్, ఆదిలాబాద్ , కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గంలో 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.
Updated at - Feb 27 , 2025 | 10:36 AM