ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మంత్రుల రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు..
ABN, Publish Date - Feb 26 , 2025 | 09:49 PM
ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది, కార్మికులను కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్ను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు.

మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ ఎల్ వి సి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ..

ఎంపీ మల్లురవి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు అధికారులతో రివ్యూ తీసుకోవడం జరిగింది ఎస్ ఎల్ వి సి జయప్రకాష్ కంపెనీ యజమాన్యం ప్రకాష్ పాల్గొన్నారు

ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది, కార్మికులను కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్ను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు.

టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

హెలికాప్టర్లో ఎస్ ఎల్ వి సిక్స్ కి వచ్చి మంత్రులతో సమావేశమై వెళ్లిపోయారు
Updated at - Feb 26 , 2025 | 09:49 PM