Minister Thummala: గోదావరి జలాల విడుదల.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ABN, Publish Date - Mar 06 , 2025 | 11:36 AM
ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశం అయ్యారు.
1/6
ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.
2/6
ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
3/6
ఈ సందర్భంగా అధికారులతో సమావేశం అయ్యారు. ఎండకాలంలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
4/6
అనంతరం గోదావరి జలాలను రాజీవ్ లింక్ పెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు.
5/6
సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
6/6
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని తెలిపారు.
Updated at - Mar 06 , 2025 | 11:38 AM