KTR: తీగల సునరిత రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
ABN, Publish Date - Mar 11 , 2025 | 01:44 PM
మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి ఇటీవల మృతిచెందాడు. 5 రోజుల కార్యక్రమం ఇవాళ జరిగింది. సునరిత రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి ఇటీవల మృతిచెందాడు. వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.

కనిష్క్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కేటీఆర్

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

తీగల సునరిత రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్ తెలిపారు.

కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న కేటీఆర్
Updated at - Mar 11 , 2025 | 01:49 PM