food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సందడిగా 'ఫుడ్ ఫెస్టివల్'
ABN, Publish Date - Jan 14 , 2025 | 07:58 AM
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా ప్రారంభమైంది. టూరిజం శాఖా సెక్రటరీ స్మిత సబర్వాల్ మఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పలు స్టాళ్లను పరిశీలించారు. కాపేపు నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా ప్రారంభమైంది. టూరిజం శాఖా సెక్రటరీ స్మిత సబర్వాల్ మఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పలు స్టాళ్లను పరిశీలించారు. కాపేపు నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో టూరిజం శాఖా సెక్రటరీ స్మిత సబర్వాల్ మఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టాల్స్ను ప్రారంభించి నిర్వహకులతో ముచ్చటించారు.

దేశ విదేశాల నుంచి 1350 రకాల వివిధ పిండి వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు.

సందర్శకులతో స్టాల్ల్స్ సందడిగా మారాయి.

చేనేత స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. వివిధ కళారూపాలతో కళాకారుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పేరిణి, శివతాండవం, భరతనాట్యం, కూచిపూడి, డప్పు డోలు వాయిద్యాలతో ఆదివాసీ నృత్యాలు అలరిస్తున్నాయి.

అధిక ప్రొటీన్, మినరల్స్, విటమిన్స్ ఉండే పదార్థాలు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు.

పలురకాల వంటలతో పాటు చిరుతిళ్లను ఈ స్టాల్ల్స్లో ఏర్పాటు చేశారు.

ఫుడ్ ఫెస్టివల్స్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని టూరిజం శాఖా సెక్రటరీ స్మిత సబర్వాల్ అన్నారు.
Updated at - Jan 14 , 2025 | 07:58 AM