CM Revanth Reddy: ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌

ABN, Publish Date - Sep 19 , 2025 | 04:22 PM

ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

CM Revanth Reddy: ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌ 1/6

ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సు జరిగింది.

CM Revanth Reddy: ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌ 2/6

ఈ సదస్సులో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

CM Revanth Reddy: ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌ 3/6

తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

CM Revanth Reddy: ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌ 4/6

తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం ప‌లుకుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy: ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌ 5/6

పెట్టుబ‌డిదారుల‌కు మ‌ద్దతుగా నిలుస్తామని... తెలంగాణ‌లో పెట్టే పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: ఢిల్లీలో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌ 6/6

తెలంగాణ‌ను కోర్ అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, రూర‌ల్‌గా విభ‌జించామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

Updated at - Sep 19 , 2025 | 04:23 PM