Ontimitta Temple: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
ABN, Publish Date - Apr 06 , 2025 | 07:41 AM
ఆంధ్రభద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను టీటీడీ అర్చకులు, అధికారులు అగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నారు. సుప్రభాతసేవతో మూల విరాట్ అయిన సీతారామలక్ష్మణులను మేల్కొలిపి ఉత్సవాలను ప్రారంభించారు. రామాలయంలో పుట్టమన్నును తీసుకువచ్చిన అనంతరం యాగశాలలో అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలను అధికారికంగా టీటీడీ అధికారులు ప్రారంభించారు.
1/7
ఆంధ్రభద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
2/7
ఈ వేడుకలను టీటీడీ అర్చకులు, అధికారులు అగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నారు.
3/7
సుప్రభాతసేవతో మూల విరాట్ అయిన సీతారామలక్ష్మణులను మేల్కొలిపి ఉత్సవాలను ప్రారంభించారు.
4/7
రామాలయంలో పుట్టమన్నును తీసుకువచ్చిన అనంతరం యాగశాలలో అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలను అధికారికంగా టీటీడీ అధికారులు ప్రారంభించారు.
5/7
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, భక్తులు పాల్గొన్నారు.
6/7
ప్రత్యేక అలంకరణలో సీతారామలక్ష్మణులు
7/7
ఉత్సవంలో డోలు వాయిస్తున్న వాయిద్యకారులు
Updated at - Apr 06 , 2025 | 07:44 AM