Ontimitta Temple: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
ABN, Publish Date - Apr 06 , 2025 | 07:41 AM
ఆంధ్రభద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను టీటీడీ అర్చకులు, అధికారులు అగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నారు. సుప్రభాతసేవతో మూల విరాట్ అయిన సీతారామలక్ష్మణులను మేల్కొలిపి ఉత్సవాలను ప్రారంభించారు. రామాలయంలో పుట్టమన్నును తీసుకువచ్చిన అనంతరం యాగశాలలో అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలను అధికారికంగా టీటీడీ అధికారులు ప్రారంభించారు.

ఆంధ్రభద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ వేడుకలను టీటీడీ అర్చకులు, అధికారులు అగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నారు.

సుప్రభాతసేవతో మూల విరాట్ అయిన సీతారామలక్ష్మణులను మేల్కొలిపి ఉత్సవాలను ప్రారంభించారు.

రామాలయంలో పుట్టమన్నును తీసుకువచ్చిన అనంతరం యాగశాలలో అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలను అధికారికంగా టీటీడీ అధికారులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, భక్తులు పాల్గొన్నారు.

ప్రత్యేక అలంకరణలో సీతారామలక్ష్మణులు

ఉత్సవంలో డోలు వాయిస్తున్న వాయిద్యకారులు
Updated at - Apr 06 , 2025 | 07:44 AM