ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ..

ABN, Publish Date - Dec 30 , 2025 | 11:41 AM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లాలోని ప్రముఖ వైష్ణవ ఆలయాలకు భక్తులు బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.

ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ.. 1/8

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని.. కడప జిల్లాలోని పలు వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ.. 2/8

తెల్లవారుజామునుంచే శ్రీ మహా విష్ణువు దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ.. 3/8

పుత్రదా ఏకాదశి సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలను శోభయామానంగా అలంకరించారు ఆలయ సిబ్బంది.

ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ.. 4/8

ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు.

ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ.. 5/8

జిల్లా వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు.. గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.

ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ.. 6/8

కడప జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ.. 7/8

కలియుగ వైకుంఠ నారాయణుడిని దర్శనార్థం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ.. 8/8

రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated at - Dec 30 , 2025 | 11:44 AM