ముక్కోటి ఏకాదశి.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్మాత్మిక శోభ..
ABN, Publish Date - Dec 30 , 2025 | 11:41 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లాలోని ప్రముఖ వైష్ణవ ఆలయాలకు భక్తులు బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.
1/8
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని.. కడప జిల్లాలోని పలు వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
2/8
తెల్లవారుజామునుంచే శ్రీ మహా విష్ణువు దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
3/8
పుత్రదా ఏకాదశి సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలను శోభయామానంగా అలంకరించారు ఆలయ సిబ్బంది.
4/8
ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు.
5/8
జిల్లా వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు.. గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.
6/8
కడప జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
7/8
కలియుగ వైకుంఠ నారాయణుడిని దర్శనార్థం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
8/8
రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated at - Dec 30 , 2025 | 11:44 AM