Minister Savita: విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సవిత
ABN, Publish Date - Sep 28 , 2025 | 12:40 PM
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ఇవాళ(ఆదివారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి సవితకి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు.
1/5
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ఇవాళ(ఆదివారం) దర్శించుకున్నారు.
2/5
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి సవిత.
3/5
అలాగే, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి సవిత.
4/5
మంత్రి సవితకి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు.
5/5
కొండపై ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలను పరిశీలించారు. మంత్రి సవితకు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు దేవస్థాన అధికారులు.
Updated at - Sep 28 , 2025 | 12:41 PM