తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Jun 15 , 2025 | 08:13 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కుటుంబసభ్యులతో కలిసి ఏడుకొండలకు తరలివస్తున్నారు.
1/6
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కుటుంబసభ్యులతో కలిసి ఏడుకొండలకు తరలివస్తున్నారు.
2/6
విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.
3/6
ఈ నేపథ్యంలో క్యూలైన్లు కిక్కిరిపోతున్నాయి. చిన్నాపెద్దా అంతా కలిసి క్యూలైన్లలో నిలబడడంతో ఇబ్బందులు పడుతున్నారు.
4/6
తిరుమల కృష్ణతేజ సర్కిల్ నుంచి శిలాతోరణం వరకూ క్యూలైన్లలో భక్తులు పెద్దఎత్తున వేచి ఉన్నారు.
5/6
సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు.
6/6
భక్తుల కోసం టీటీడీ పూర్తి ఏర్పాట్లు చేసింది. అయితే భక్తుల సంఖ్య రోజువారీ కంటే కాస్త ఎక్కువ కావడంతో చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యాయి.
Updated at - Jun 15 , 2025 | 08:14 PM