విజయవాడ జైలుకు వెళ్లి వంశీని పరామర్శించిన వైఎస్ . జగన్ మోహన్ రెడ్డి
ABN, Publish Date - Feb 18 , 2025 | 05:24 PM
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలు వద్దకు చేరుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ ములాఖత్ అయ్యారు.
1/7
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలు వద్దకు వెళ్లారు
2/7
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్ష్యులను బెదిరించారన్న కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు.
3/7
ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.
4/7
రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని జగన్ జైలులో పరామర్శించారు.
5/7
జగన్తో పాటు వంశీని కలిసిన వారిలో తలశిల రఘురాం, వంశీ సతీమణి పంకజశ్రీ ఉన్నారు.
6/7
వంశీని పరామర్శించేందుకు జగన్ జిల్లా జైలుకు వచ్చిన నేపథ్యంలో ఆ మార్గంలో ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
7/7
వైసీపీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకునుని మరీ జైలు గేటు వద్దకు చేరుకున్నారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది
Updated at - Feb 18 , 2025 | 05:24 PM