Rajahmundry Airport :రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ప్రమాదం
ABN, Publish Date - Jan 24 , 2025 | 04:45 PM
రాజమండ్రి ఎయిర్పోర్ట్లో శుక్రవారం నాడు ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలోని టెర్మినల్ భవన నిర్మాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఇటీవల నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.
1/6
రాజమండ్రి ఎయిర్పోర్ట్లో శుక్రవారం నాడు ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలోని టెర్మినల్ భవన నిర్మాణంలో ఈ ప్రమాదం జరిగింది.
2/6
ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అయితే ఇటీవల నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.
3/6
రాజమండ్రి విమానాశ్రయంలో టెర్మినల్ కూలిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు.
4/6
కేంద్ర ప్రభుత్వం తరపున దావోస్ పర్యటనలో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అక్కడి నుంచే అధికారులతో మాట్లాడి రామ్మోహన్ నాయుడు వివరాలు తెలుసుకున్నారు.
5/6
ఎయిర్ పోర్ట్ అథారిటీ, పౌర విమానయాన అధికారులతో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.
6/6
ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.
Updated at - Jan 24 , 2025 | 04:57 PM