'ప్రపంచ చరిత్ర' పుస్తకావిష్కరణ ...
ABN, Publish Date - Mar 06 , 2025 | 06:34 PM
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారని.. ఆయన పుస్తకం రాస్తారని ఎప్పుడూ అనుకోలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
1/5
దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ గురువారం విశాఖలోని గీతం యూనివర్సిటీలో జరిగింది.
2/5
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు.
3/5
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారని.. ఆయన పుస్తకం రాస్తారని ఎప్పుడూ అనుకోలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
4/5
వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం
5/5
ప్రపంచ చరిత్ర రాయాలంటే చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది : దగ్గుబాటి
Updated at - Mar 06 , 2025 | 06:34 PM