విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి నారా భువనేశ్వరి శంకుస్థాపన..
ABN, Publish Date - Mar 06 , 2025 | 05:50 PM
విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు భవన్ శంకుస్థాపన గురువారం ఉదయం జరిగింది. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి.
1/8
విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు భవన్ శంకుస్థాపన గురువారం ఉదయం జరిగింది.
2/8
ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరయ్యారు.
3/8
ఈ సందర్భంగా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
4/8
దాదాపు 600 గజాల స్థలాన్ని కొద్దికాలం కిందట ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
5/8
ఇప్పటికే హైదరాబాద్ నుంచి ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
6/8
భవనం పూర్తయితే ట్రస్ట్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ముఖ్యంగా విద్య, వైద్య సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి.
7/8
కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి.
8/8
ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Updated at - Mar 06 , 2025 | 05:50 PM