Jana Sena:మంగళగిరిలో జనసేన శాసన సభా పక్ష సమావేశం
ABN, Publish Date - Oct 05 , 2025 | 07:34 AM
మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభ పక్ష సమావేశం శనివారం నాడు నిర్వహించారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాలన, రాజకీయపరమైన అంశాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతలకి దిశా నిర్దేశం చేశారు.
1/6
మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభ పక్ష సమావేశం శనివారం నాడు నిర్వహించారు.
2/6
మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
3/6
ఈ సమావేశంలో పాలన, రాజకీయపరమైన అంశాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతలకి దిశా నిర్దేశం చేశారు.
4/6
కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలని మార్గనిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.
5/6
ఇందుకోసం త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
6/6
విధివిధానాలను ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.
Updated at - Oct 05 , 2025 | 07:36 AM