తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు..
ABN, Publish Date - May 04 , 2025 | 12:18 PM
తిరుమల శ్రీవారి ఆలయంపై మబ్బులు కమ్మాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయం ముందు భక్తులు తడుస్తూ పరుగులు తీశారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.
1/7
తిరుమలలో ఒక్కసారిగా శ్రీవారి ఆలయంపై మబ్బులు కమ్మాయి.
2/7
శ్రీవారి ఆలయం వద్ద కురుస్తున్న భారీ వర్షం...
3/7
తిరుమలలో కురుస్తున్న భారీ వర్షానికి షెల్టర్ కోసం పరుగులు తీస్తున్న భక్తులు...
4/7
వర్షంలో తడవకుండా చిన్నారిని టవల్ కప్పి తీసుకువెళుతున్న ఓ తండ్రి..
5/7
తిరుమలలో కురుస్తున్న వర్షంలో తడుసుకుంటూ వెళుతున్న భక్తులు...
6/7
శ్రీవారి ఆలయం వద్ద కురుస్తున్న వర్షం.. తడుచుకుంటూవెళుతున్న భక్తులు..
7/7
కాస్త వర్షం తగ్గడంతో భక్తులు తమ రూములకు వెళుతున్న దృశ్యం..
Updated at - May 04 , 2025 | 12:18 PM