తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు..

ABN, Publish Date - May 04 , 2025 | 12:18 PM

తిరుమల శ్రీవారి ఆలయంపై మబ్బులు కమ్మాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయం ముందు భక్తులు తడుస్తూ పరుగులు తీశారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.

Updated at - May 04 , 2025 | 12:18 PM