మే డే ర్యాలీలో పాల్గొన్న సీపీఐ నేత నారాయణ

ABN, Publish Date - May 01 , 2025 | 12:48 PM

మే 1వ తేదీ. మే డే. కార్మిక దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో కార్మిక సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Updated at - May 01 , 2025 | 12:51 PM