Tirupati: పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Jul 19 , 2025 | 09:07 PM
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కపిలేశ్వర ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఎత్తారు.
1/6
శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా కపిలేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.
2/6
పర్యటన సంద్భంగా కపిలేశ్వరస్వామి ఆలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
3/6
పారిశుద్ధ్య కార్మికులు ధరించే సూట్ వేసుకుని వాళ్లతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు సీఎం.
4/6
తిరుపతి నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడుతూ, ప్రజలంతా స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.
5/6
ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే ముందుగా స్వచ్ఛంధ్రప్రదేశ్ గా మార్చాలని సీఎం పేర్కొన్నారు.
6/6
ఏపీకి 5 స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు రావడం గర్వకారణంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
Updated at - Jul 19 , 2025 | 09:07 PM