నారావారిపల్లెలో కుటుంబసమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
ABN, Publish Date - Jan 13 , 2025 | 08:38 PM
సంక్రాంతి పండగ సందర్భంగా నారావారిపల్లెలో కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంబరాల్లో పాల్గొన్నారు.

సంక్రాంతి పండగ సందర్భంగా నారావారిపల్లెలో కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంబరాల్లో పాల్గొన్నారు.

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రతి ఏటా మాదిరిగానే సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామైన నారావారిపల్లెకు చేరుకున్నారు.

ఈసారి చంద్రబాబు మనవడు దేవాన్ష్ రావడంతో చాలామంది పిల్లలు వారి ఇంటి వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు.

కాగా, చంద్రబాబు ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా చిన్నారులకు వినూత్న పోటీలు నిర్వహించారు

బోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు.

కుటుంబసభ్యులంతా కలిసి భోగి రోజు సాయంత్రం శేషాపురం వెళ్లి శేషాచల లింగేశ్వరాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.
Updated at - Jan 13 , 2025 | 09:19 PM